9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు -3వ ప్రకటన

0 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Oct 28, 2024, 1:11:13 PM10/28/24
to vangurif...@googlegroups.com

మిత్రులారా, 

నవంబర్ 22-23, 2024 తేదీలలో దోహా, ఖతార్ లో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు పూర్వ ఉపకులపతి “పద్మభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిథిగా విచ్చేస్తున్నారు అని తెలియజేయడానికి మహదానందంగా ఉంది. పూర్తి వివరాలు జతపరిచిన ప్రకటనలో చూడండి. 
ప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సు ఖర్చుల నిమిత్తం మీ ఆర్థిక 
సహాయం అందించమని కోరుతున్నాం. 



భవదీయులు, 

ప్రధాన నిర్వాహకులు

వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు 





3వ సమగ్ర ప్రకటన .pdf

Raju Vanguri

unread,
Oct 30, 2024, 11:23:19 AM10/30/24
to vangurif...@googlegroups.com
మిత్రులారా, 

నవంబర్ 22-23, 2024 తేదీలలో దోహా, ఖతార్ లో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు భారత పూర్వ ఉపరాష్ట్రపతి  “పద్మవిభూషణ్” శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిథిగా విచ్చేస్తున్నారు అని తెలియజేయడానికి మహదానందంగా ఉంది. పూర్తి వివరాలు జతపరిచిన ప్రకటనలో చూడండి. 
3వ సమగ్ర ప్రకటన .pdf
Reply all
Reply to author
Forward
0 new messages