ఇటీవల కె. ఎన్. వై. పతంజలి మరణించిన సంగతి మీకు తెలిసిందే. అయన మరణంతో ఒక
సాహితీ మేరునగధీరాన్ని మనం కోల్పోయాం. ఆయన స్మృతికి నివాళి అర్పిస్తూ
ప్రముఖ రచయిత నామిని సుబ్రమన్యం నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. దానిని నా
బ్లాగులో ధారావాహికగా అందిస్తున్నాను. (తెలుగులో యూనికోడ్ అంత స్పీడుగా
టైపుచేయడం చేతకాక, దానిని రెండు రోజుల వ్యవధిలో అందిచాల్సివస్తోంది).
పతంజలి అభిమానులు, నామిని అభిమానులు, వెరసి సాహిత్య అభిమానులను ఈ
వ్యాసాన్ని చదవమని కోరుతున్నాను.
http://chaduvu.wordpress.com/2009/04/20/patanjali-naamini01/
-దుప్పల రవికుమార్