తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం,
మన నాల్గవ వెబినార్ (జాలవేది సమావేశం) ఈ ఆదివారం (07/06/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.
1)అంశం: తెలుగు భాషోద్యమ అవసరం.
వక్త: పారుపల్లి కోదండరామయ్య గారు
2) అంశం: తెలుగు కవిత్వంలో కరోనా మహామ్మారి-వలస కూలీల జీవణ చిత్రణ (కవిత్వానికి భాషాశాస్త్ర దృక్కోణ విశ్లేషణతో)
వక్త: డా. బూసి వెంకటస్వామి గారు
ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది
లంకెలో నమోదు చేసుకోగలరు.