రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు బాబు
తెలంగాణా లో "వస్తున్నా మీకోసం(నా కోసం )" యాత్ర చేయడానికని, రాష్ట్రాన్ని విభజించమని బాబు లేఖ ఇచ్చాడు-మాజీ మంత్రి దేవినేని నెహ్రు చౌదరి
రాష్ట్రాన్ని విభజించమని ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అఖిలపక్షంలో నివేదిక ఇచ్చింది- కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబే తొలుత డిమాండ్ చేశాడు,తర్వాత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు , బాబు వల్లే తెలంగాణ సాధ్యమయ్యింది -ఎర్రబెల్లి
లేఖకు కట్టుబడి ఉన్నాము కానీ రాష్ట్రాన్ని చీలిస్తే సహించేది లేదు అంటున్న బాబు
టిడిపి అధికారంలోకి వస్తే మొదటి సంతకం రాష్ట్ర విభజనపై పెడతా-2009 లో టిఆర్ఎస్ తో కలిసి ఎన్నికల సభ లో వీర తెలంగాణ బాబు.
విభజన ప్రకటన వచ్చిన తర్వాత తనను కలిసిన APNGO నాయకులతో నేను తెలంగాణ కు కట్టుబడిఉన్నాను,ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను-పోకిరి బాబు.
2008 నుంచి ఇప్పటివరకు ఎలాంటి షరతులు పెట్టకుండా 10 సార్లు తెలంగాణ ఇవ్వమని ,2009 Dec 7 న తెలంగాణ బిల్ కాంగ్రెస్ పెట్టకపోతే టిడిపి పెడుతుంది అని చెప్పినప్పటికీ, విదేశీ వనిత అయిన సోనియా టిడిపి ని దెబ్బతీయటానికి తెలుగు జాతిని చీల్చింది- గుంటూర్ ఆత్మవంచన యాత్రలో గజనీ బాబు.
తెలంగాణ బిల్లు పెడితే మొదటి వోట్ టిడిపి వేస్తుంది-టిడిపి పార్లమెంటు నాయకుడు నామా నాగేశ్వరరావు చౌదరి.
సీమాంధ్ర ప్రజలు 2004 లో టిడిపి కి వోట్ వేయనందుకు అనుభవించాల్సిందే -టిడిపి మాజీ MLC యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ చౌదరి.
బాబు దీక్ష తెలంగాణ కు వ్యతిరేకం కాదు-సోమిరెడ్డి.
రాష్ట్ర విభజన లో బాబు తొలి ముద్దాయి-NTV స్టోరీ బోర్డు "అమావాస్య చంద్రుడు".