సాయినాధుని మార్గదర్శకత్వం తొ తప్పస్సు ద్వారా సిద్ధి పొంది
సుమారు 60 సంవత్సరములు నిర్విరామంగా కడప -ప్రొద్దుటూరు రోడ్ లోని నీలఖంట రావు పేట - దర్గాలలోని మహాత్ముల, సాయి నాధుని సేవలో ఆర్తులకు, అర్ధార్ధులకు భగవంతుని ఆశ్సిస్సులుగా లభ్యమైన శ్రీ దర్గాస్వామి వారు ఈ రోజు సాయంత్రం 4. 45 ని || కు భౌతిక శరీరం చాలించారు. ప్రత్యేక ప్రార్ధనలతో మనమందరం వారి కృప పొందాలని ప్రార్ధిస్తూ.
సాయి మాస్టర్ సేవట్రుస్ట్.
--