"స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం
న్యాయేన మార్గేన మహీం,మహీశాం
గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినో భవంతు
కాలె వర్షతు పరజన్యా
పృథ్వీ సస్యస్యాలినీ
దేశోయం క్షోభయం రహితా
బ్రాహ్మణా సంతు నిర్భయః
అపుత్రా పుత్రిణసంత్తు,పుత్రిణాసంతు పౌత్రిణా
అధనా ధనా సంతు
జీవంతు సరదాన్శతం
లోకా సమస్తా సుఖినోభవంతు
సర్వేజనా సుఖినో భవంతు "
దోషాలు ఉంటే పెద్దలు సరిద్దిద్దగలరు
[1]"సర్వే జనా సుఖినోభవంతు.".
పూర్వకాలం, అంతా రాసింతరువాత, చివరలో ఈ ఆర్యోక్తిని స్వస్తి వాచనంగా వాడేవారు (అని నేనకోవడం).
[2] సి.పి.బ్రౌన్ గారి ఉదంతం:
(వేమన పద్యాలను సంగ్రహించి, పరిష్కరించిడమే కాకుండా, తెలుగు నిఘంటువు సంకలనం చేసిన) సి.పి.బ్రౌన్ తెలుగు నేర్చుకుంటున్న కొత్తల్లో, పండితులు చివర రాసిన స్వస్తి వాచనంగ "సర్వే జనా సుఖినోభవంతు", చూసి అడిగారట "ఇదేమిటి, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు" అని.
[3]"లోకాస్సమస్తా స్సుఖినోభవంతు"
అను ఉక్తి, ఈ క్రింద ఇచ్చిన స్వస్తి శ్లోకంలో ఉంది.
"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!
న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!
గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!"
అలాగే ఈ పూర్తి మంత్రానికి పూర్తి అర్థాన్ని ఎవరైనా చెబుతారా దయచేసి.
--ప్రసాద్
http://blog.charasala.com
స్వస్తి శ్లోకం పూర్తి పాఠం:-
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!
న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!
గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!
న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!
గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!అలాగే ఈ పూర్తి మంత్రానికి పూర్తి అర్థాన్ని ఎవరైనా చెబుతారా దయచేసి.
--ప్రసాద్
http://blog.charasala.com
పెద్దలు చెప్పినట్టు "అది లోకా సమస్తా సుఖినోభవంతు " అవ్వవచ్చు
పూర్తి వివరాలు నేను మా గురువుగారిని అడిగి చెప్తాను