మహాభారతంలో ద్రౌపది ఒకసారి కృష్ణుని అడుగుతుందిట - (బహుశా కర్ణునికూడా భర్తగా పొందాలనే తన కోరికను వెల్లడించే సన్నివేశంలో)
भ्रातरम् पितरम् सुतम् सुंदरम् पुरुषम् दृष्ट्वा |
योनिर्द्रवन्ति नारीणाम् - तत् त्वम् एते केशवा ||
అని.
భౌతికము - నైతికము
ప్రకృతి - వికృతి
సహజము - సంస్కారము
వీటిమధ్య కొట్టుకులాడే మానవమాతృలందరికీ లింగభేదం లేకుండా కలిగే సంఘర్షణకు సందేహరూపం ఈ ప్రశ్న.
సర్వజ్ఞుడైన తన సోదరుని - తత్ త్వం ఏ తే (దీనిపై నీవేమంటావు, కేశవా!?) అని అడుగుతుంది.
పరమాత్ముని రూపంలో దీనికి వేదవ్యాసుడు సమాధానం ఏమిటో నాకు తెలీదు.
ఎవరికైనా తెలుసా?
కల్హార నుండి ఈ క్రింది పంక్తులు చదివితే నాకు పైన చెప్పిన వేదవ్యాసుని శ్లోకం గుర్తుకువచ్చింది.
స్వాతిగారి అనుమతి తీసుకోలేదుకనుక ఆ కవితలోని పంక్తులను పూర్తిగా రాయడం లేదు. లంకె (link) ఇచ్చాను.
"జీవించటమే ధ్యేయమైతే,
***********************,
*********************************,
********* విలువలు తెలియవు మరి.
భౌతికమేదైనా..
నైతికమౌనా కాదా అని
********************************.
సౌందర్యమూ, క్షణ******************,
************* ఏమని ఏం లాభం.
సుడి గాలి మాటేమో, ************************************
స్థితప్రజ్ఞత సంగతేమో, ***********************************? "